భారత సైన్యానికి చెందిన ఓ సైనికుడు ప్రాణాలు కోల్పోయారని ఉన్నతాధికారులు వెల్లడించినట్లు జాతీయ మీడియా కథనాలు తెలిపాయి. జమ్మూకశ్మీర్లోని అనంత్నాగ్ జిల్లాలో జరిగిన యాంటీ టెర్రర్ ఆపరేషన్ సమయంలో ఉగ్రవాదులు ఇద్దరు సైనికుల్ని కిడ్నాప్ చేశారు. వారిలో ఒకరు ఉగ్రవాదుల చెర నుంచి బయటపడగా.. మరొకరు బుల్లెట్ గాయాలతో నిర్జీవంగా కనిపించారని ఆ కథనాలు వెల్లడించాయి.
ఉగ్రవాదులు కిడ్నాప్ చేసిన జవాన్ మృతి..
0
51
Previous article
Next article
RELATED ARTICLES
- Advertisment -