Tuesday, June 17, 2025
HomeCrimeఉగ్రవాదులు కిడ్నాప్ చేసిన జవాన్ మృతి..

ఉగ్రవాదులు కిడ్నాప్ చేసిన జవాన్ మృతి..

భారత సైన్యానికి చెందిన ఓ సైనికుడు ప్రాణాలు కోల్పోయారని ఉన్నతాధికారులు వెల్లడించినట్లు జాతీయ మీడియా కథనాలు తెలిపాయి. జమ్మూకశ్మీర్లోని అనంత్నాగ్ జిల్లాలో జరిగిన యాంటీ టెర్రర్ ఆపరేషన్ సమయంలో ఉగ్రవాదులు ఇద్దరు సైనికుల్ని కిడ్నాప్ చేశారు. వారిలో ఒకరు ఉగ్రవాదుల చెర నుంచి బయటపడగా.. మరొకరు బుల్లెట్ గాయాలతో నిర్జీవంగా కనిపించారని ఆ కథనాలు వెల్లడించాయి.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments