చోడవరం: జయజయహే : చోడవరం మండలంలో బుధవారం నుంచి భూమి రీ సర్వేకార్యక్రమం ప్రారంభమైంది. దీనిలో భాగంగా రాయపురాజుపేట గ్రామంలో భూమి రీసర్వె నిర్వహించారు. సర్వే అనంతపురం రైతులకు పాస్ పుస్తకాలు అందిస్తారు.భూ సమస్యలు ఏమన్నా ఈ కార్యక్రమం ద్వారా రైతులకు మేలు జరుగుతుంది.ఈ కార్యక్రమంలో డివిజన్ ఆఫీసర్ బి వెంకన్న, రాష్ట్ర గవరకార్పొరేషన్ డైరెక్టర్ బి గంగాధర్, గ్రామ సర్పంచ్ విఆర్ఓ ఆర్ ఐ సర్వేయర్లు గ్రామ రైతులు పాల్గొన్నారు.
చోడవరం మండలంలో ప్రారంభమైన భూమి రీ సర్వే
0
14
RELATED ARTICLES
- Advertisment -