విజయ నగరం: జయజయహే : శనివారం విజయనగరం క్రిస్టియన్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో రన్ ఫర్ జీసస్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని సిమ్స్ బాప్టిస్ట్ చర్చి కార్యదర్శి అర్ ఎస్ జాన్ తెలిపారు. ఉదయం 6 గంటలకు కోట, మూడు లాంతర్లు, గంట స్తంభం మీదుగా సిమ్స్ చర్చి వరకు ర్యాలీ నిర్వహించి క్రీస్తు పునర్థుదాన సువార్త ను చాటి చెప్పడం జరుగుతుందన్నారు. అన్ని సంఘాల పాస్టర్లు, నాయకులు, యువత , మహిళలు ,క్రైస్తవులంతా పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.
9న రన్ ఫర్ జీసస్……
0
12
RELATED ARTICLES
- Advertisment -