Tuesday, June 17, 2025
HomePOLITICSరాష్ట్ర క్రిస్టియన్ మైనార్టీ విభాగం అధ్యక్షునిగా జాన్ వెస్లీ

రాష్ట్ర క్రిస్టియన్ మైనార్టీ విభాగం అధ్యక్షునిగా జాన్ వెస్లీ

ప్రకటించిన వైసీపీ కేంద్ర కార్యాలయం

విశాఖపట్నం: రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరాజయాన్ని చవిచూసిన తర్వాత పార్టీని ప్రక్షాళన చేసి లోటు పాట్లుని సరిదిద్ధి పార్టీని మరింత పటిష్టపరిచేందుకు వైసిపి చీఫ్ వైఎస్ జగన్ కసరత్తు చేస్తున్నారు. దానిలో భాగంగానే పార్టీ అనుబంధ విభాగాలకు నూతన సారధులను నియమిస్తున్నారు. దానిలో భాగంగా పార్టీ రాష్ట్ర క్రిస్టియన్ విభాగం అధ్యక్షునిగా శాఖకు చెందిన జాన్ వెస్లీని నియమించారు. అలాగే పార్టీ ఆర్టిఐ విభాగానికి ఎమ్మెల్సీ కల్పలత రెడ్డి నీ, వాణిజ్య విభాగానికి కుప్పం ప్రసాద్ ను నియమిస్తూ పార్టీ కేంద్ర కార్యాలయం శుక్రవారం ఆదేశాలు జారీ చేసింది. త్వరలో పార్టీ పటీష్ఠానికి కూడా తగు చర్యలు చేపటనున్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments