విశాఖపట్నం : జయజయహే : జీవీఎంసీ 95 వ వార్డు చింతలగ్రహారం గ్రామంలో ప్రముఖ వాణిజ్య వేత్త అఖిల భారత శిష్టి కరణ సేవా సంఘం సమన్వయకర్త, లారీ ఓనర్స్ అసోసియేషన్ మాజీ ప్రధాన కార్యదర్శి కీర్తిశేషులు డబ్బీరు వెంకటరావు గారి పెద్దకర్మ కార్యక్రమంలో పాల్గొని కుటుంబ సభ్యులను పరామర్శించి మంచి మనిషి వెంకట్రావు అకాల మరణానికి చింతిస్తూ ఆ కుటుంబానికి భగవంతుడు మనోధైర్యాన్ని ప్రసాదించాలని కోరుకుంటూ చిత్రపటానికి పూలమాలవేసి శ్రద్ధాంజలి ఘటించిన జనసేన పార్టీ ఉమ్మడి విశాఖపట్నం రూరల్ జిల్లా అధ్యక్షులు పెందుర్తి నియోజకవర్గం శాసనసభ సభ్యులు పంచకర్ల రమేష్ బాబు. వీరితోపాటు ప్రముఖ వ్యాపారవేత్త మొగ్గ ఈశ్వరరావు , మొగ్గ సీతారాం , మాజీ సర్పంచ్ అల్ల తాతారావు, అయితే సింహాచలనాయుడు , సేనాపతి సోమశేఖర్ , సదరం భీమేశ్వరరావు, మామిడి శంకర్రావు , పిన్నింటి పార్వతి, హరగోపాల్ , రాపర్తి కిషోర్ ,మద్దాల శ్రీను , మాజీ సర్పంచ్ అప్పారావు , తనకాలా శ్రీనివాసరావు, మోటూరు చైతన్య, కర్రీ శివ, లక్కీ గోవింద్, గుమ్మిడి ధర్మరాజు , మొదలగు స్థానిక ముఖ్య నాయకులు గ్రామ పెద్దలు మరియు పెందుర్తి మండలం ఉమ్మడి ఎన్ డి మహాకోటమే నాయకులు కార్యకర్తలు పాల్గొని శ్రద్ధాంజలి ఘటించడం జరిగినది