Tuesday, June 17, 2025
HomeBHAKTIశివయ్య కళ్ళు తెరిచాడంటూ. జనం పరుగులు

శివయ్య కళ్ళు తెరిచాడంటూ. జనం పరుగులు

గాజువాక : జయజయహే : శ్రీ దుర్గా నాగలింగేశ్వర ఆలయం లో శివుడు కళ్ళు తెరిచాడని భక్తులకి తెలియడంతో శివయ్య దర్శనానికి పరుగులు తీసారు కొబ్బరికాయ కొట్టి తమ మొక్కుబడులు తీర్చుకుంటున్నారు. ఈ వింత గాజువాక ఆటోనగర్ యాదవ జగ్గరాజుపేట వెళ్లే మార్గంలో ఉన్న ఆలయంలో చోటుచేసుకుంది. ఆదివారం సాయంత్రం నుంచి స్వామి వారి కళ్ళు తెరిచారని ఆలయ సిబ్బంది పేర్కొన్నారు. మే 6 ఆలయంలో పెద్ద పండుగ ఉంటుందని తెలియజేశారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments