కార్యదర్శి కుమార్ విశ్వజిత్ జీవో జారీ చేసారు. దీంతో ప్రభుత్వం త్వరలో సుప్రీంకోర్టులో ఈ మేరకు అప్పీలు పిటిషన్ దాఖలు చేసేందుకు సిద్దమవుతోంది. ఈ నేపథ్యంలో వంశీ విషయంలో సుప్రీంకోర్టు తీసుకునే నిర్ణయం కీలకంగా మారింది. అసలే అనారోగ్యంతో బాధపడుతున్న వంశీకి ఈ వ్యవహారం తలనొప్పిగా మారనుంది.