ఆంధ్రప్రదేశ్: జయజయహే: అనంతపురం, శ్రీసత్యసాయి, వైఎస్సార్ కడప జిల్లాల్లో సోమవారం పిడుగులతో కూడిన వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. మరోవైపు రాష్ట్రంలో 42°C- 43.5°C మధ్య గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతాయంది. 29 మండలాల్లో తీవ్ర వడగాలులు, 41 మండలాల్లో వడగాలులు వీస్తాయని పేర్కొంది. నిన్న ప్రకాశం జిల్లా పెద్దదోర్నాల, శ్రీకాకుళం జిల్లా జగ్గిలిబొంతులో 42.2°C, 144 ప్రాంతాల్లో 40°Cకు పైగా ఉష్ణోగ్రతలు నమోదయయ్యాయి…
జిల్లాల్లో పిడుగులతో వర్షాలు
0
12
Previous article
Next article
- Advertisment -