విజయనగరం : జయజయహే : ఈనెల 12వ తేదీ నుండి 15 వ తేదీ వరకు విజయనగరం రాజీవ్ స్టేడియం లో మూడవ నేషనల్ తైక్వాండో సెమినార్ జరుగుతుందని తైక్వాండో అధ్యక్ష, కార్యదర్శులు గురాన అయ్యలు, సిహెచ్ వేణుగోపాలరావులు తెలిపారు…శనివారం వాళ్ళు మీడియా తో మాట్లాడుతూ ఈ సెమినార్ కు ఇరాన్ దేశానికి చెందిన అబ్బాస్ షేక్ ట్రైనర్ గా విచ్చేయుచున్నారని తెలియజేశారు . ఈ సెమినార్ 12 వ తేదీ సాయంత్రం 4:00 గంటలకు ప్రారంభం అవుతుందన్నారు. ఈ సెమినార్ లో సౌత్ రాష్ట్రాలకు చెందిన క్రీడాకారులు పాల్గొంటున్నారన్నారు..
మూడవ నేషనల్ తైక్వాండో సెమినార్
0
11
RELATED ARTICLES
- Advertisment -