Wednesday, June 18, 2025
HomeBlogగూడూరు - విజయవాడ మధ్య 3వ లైన్ నిర్మాణం

గూడూరు – విజయవాడ మధ్య 3వ లైన్ నిర్మాణం

జయజయహే : ఇప్పటికే.. 293 కిలోమీటర్లలో 251 కిలోమీటర్ల పనులు వేగంగా పూర్తయ్యాయి . పూర్తైన మార్గంలో 140 కిమీ వేగంతో ట్రయల్ రన్ విజయవంతమైనట్లు అధికారులు వెల్లడించారు . ఈ ప్రాజెక్టుతో రైళ్ల రాకపోకలు మరింత వేగవంతం కానున్నాయని అధికారులు అంచనా వేస్తున్నారు .

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments