Wednesday, June 18, 2025
HomeBlogగొర్రెల స్కామ్ కేసులో కాంట్రాక్టర్ మొయినుద్దీన్‌ను అరెస్ట్ చేసిన ఏసీబీ

గొర్రెల స్కామ్ కేసులో కాంట్రాక్టర్ మొయినుద్దీన్‌ను అరెస్ట్ చేసిన ఏసీబీ

జయజయహే : ఏసీబీ కేసు నమోదు అయిన తర్వాత దుబాయ్ పారిపోయిన మొయినుద్దీన్. దుబాయ్ నుంచి హైదరాబాద్ తిరిగి రావడంతో ఇమిగ్రేషన్ అధికారుల సహకారంతో ఏసీబీ మొయినుద్దీన్‌ని అరెస్ట్ చేసింది . కొనుగోలు చేసి గొర్రెల యజమానులకు డబ్బులు ఇవ్వకుండా మొయినుద్దీన్ ఎగ్గొట్టారు. ఏసీబీ దర్యాప్తులో రూ.700 కోట్ల నిధులు పక్కదారి పట్టాయని సి బి గుర్తించింది . ఈ కేసులో పశుసంవర్ధక శాఖ అధికారులతో పాటు మొత్తం 17 మందిని అరెస్ట్ చేసారు. ప్రధాన నిందితుడుగా మొయినుద్దీన్. మొయినుద్దీన్ అరెస్ట్ తర్వాత ఏసీబీ ఆయన ఇంట్లో సోదాలు చేసింది.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments