విశాఖపట్నం : జయజయహే: జనసేన పార్టీ విశాఖ నగర అధ్యక్షులు , సౌత్ ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ ని శివాజీ పాలెం కార్యాలయం లో జిల్లా కేంద్ర సహకార బ్యాంకు (డిసిసిబి) చైర్మన్ గా నియమితులైన జనసేన పార్టీ PAC సభ్యులు, కోన తాతారావు మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ పెద్దలు తాతారావుకి శాలువా వేసి శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం మాట్లాడుతూ కూటమి అధికారంలోకి రావడానికి కృషి చేసిన పార్టీ శ్రేణులకు , ప్రజలకు సహకారం అందించాలని తెలిపారు. కార్యక్రమంలో పలువురు కూటమి నాయకులు పాల్గొన్నారు….
ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ ని కలసిన డిసిసిబి చైర్మన్
0
13
RELATED ARTICLES
- Advertisment -