జయజయహే : పూరీలో అక్షయ తృతీయ సందర్భంగా జూన్ 27న జరగాల్సిన రథయాత్ర కోసం రథాల నిర్మాణం ప్రారంభమైంది. సుమారు భగవాన్ జగన్నాథుని 45.6 అడుగుల ఎత్తైన నందిఘోష్ రథం నిర్మాణానికి వివిధ రకాలైన 742 చెక్క దుంగలను ఉపయోగించనున్నారు. భగవాన్ బలభద్రుని తాళధ్వజ 45 అడుగుల ఎత్తైన రథానికి 731 దుంగలు దేవి సుభద్ర యొక్క దర్పదలన 44.6 అడుగుల ఎత్తైన రథానికి 711 దుంగలు. వడ్రంగులు, భోయ్ సేవకులు, కమ్మరి, చెక్కలు కొట్టేవారు, టైలర్లు మరియు కళాకారులతో సహా దాదాపు 200 మంది వ్యక్తులు మూడు రథాల తయారీలో నిమగ్నమై ఉన్నారు.
పూరి రధ నిర్మాణం ప్రారంభం
0
18
Previous article
Next article
RELATED ARTICLES
- Advertisment -