Tuesday, June 17, 2025
HomeBlogమాడుగుల మండలంలో ఆధార్ కి శిబిరాలు

మాడుగుల మండలంలో ఆధార్ కి శిబిరాలు

మాడుగుల : జయజయహే : మాడుగుల మండలంలో ఈనెల 5వ తేదీ నుంచి 16వ తేదీ వరకు రెండు విడతలగా ఆధార్ శిబిరాలు నిర్వహించనున్నట్టు ఎండిఓకే అప్పారావు గురువారం తెలిపారు. ఈనెల 5 నుంచి 8 వరకు మొదటి విడత, 13 నుంచి 16 వరకు రెండో విడత కార్యక్రమాలు నిర్వహించనున్నట్టు చెప్పారు. మండలంలో వీరనారాయణo, ఎల్ పొన్నవోలు, కే వల్లపురం, కే జే పురం గ్రామాల్లో ఈ శిబిరాలు నిర్వహించడం జరుగుతుందన్నారు. కాబట్టి వివిధ గ్రామాల వారు ఆయా కేంద్రాల్లో కావలసిన ఆధార్ అప్డేట్ లన్ని పూర్తి చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments