Wednesday, June 18, 2025
HomeBlog' ఆల్ ది బెస్ట్ ' చెప్పిన సీఎం

‘ ఆల్ ది బెస్ట్ ‘ చెప్పిన సీఎం

జయజయహే : వియత్నాంలో జరిగే బుద్ద భగవానుని అవశేషాల ప్రదర్శన కార్యక్రమ నిర్వహణ బాధ్యతను కేంద్ర మైనార్టీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజుజు, మంత్రి కందుల దుర్గేష్ కు అప్పగిస్తూ పీఎంవో ఆదేశాలు జారీ చేసింది ఈ సందర్బంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు మంత్రి కందుల దుర్గేష్ ను మర్యాదపూర్వకంగా కలిశారు . న్యూఢిల్లీకి బయలుదేరుతున్న సందర్బంగా నిర్వహణ బాధ్యతను సమర్థవంతంగా నిర్వహించాలని సూచిస్తూ రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ కు ఆల్ ది బెస్ట్ చెప్పారు సీఎం చంద్రబాబు . మే 1 నుండి 6 వరకు వియత్నాం పర్యటనలో పాల్గొనున్న మంత్రి దుర్గేష్.. అనంతరం న్యూఢిల్లీ మీదుగా విజయవాడకు మంత్రి కందుల దుర్గేష్ చేరుకుంటారు.

                                   

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments