Wednesday, June 18, 2025
HomeDhopidiహిప్నటిజం చేసి మహిళను మోసం చేసిన దొంగ బాబా

హిప్నటిజం చేసి మహిళను మోసం చేసిన దొంగ బాబా

పంజాబ్ : జయజయహే : పంజాబ్‌లోని మోగాలో, బాబా వేషధారి, మహిళను హిప్నటైజ్ చేసి బంగారాన్ని ఎత్తుకెళ్లాడు. చెడు రోజులు వస్తున్నాయని భయపెట్టి, ఆమె ఒంటిపై ఉన్న బంగారం తీసుకుని మంత్రం వేస్తానని చెప్పాడు. తేరుకొని ఆ మహిళ చూసేసరికి బంగారం ఇచ్చిన మూటలో గడ్డి మాత్రమే ఉంది.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments