పంజాబ్ : జయజయహే : పంజాబ్లోని మోగాలో, బాబా వేషధారి, మహిళను హిప్నటైజ్ చేసి బంగారాన్ని ఎత్తుకెళ్లాడు. చెడు రోజులు వస్తున్నాయని భయపెట్టి, ఆమె ఒంటిపై ఉన్న బంగారం తీసుకుని మంత్రం వేస్తానని చెప్పాడు. తేరుకొని ఆ మహిళ చూసేసరికి బంగారం ఇచ్చిన మూటలో గడ్డి మాత్రమే ఉంది.
హిప్నటిజం చేసి మహిళను మోసం చేసిన దొంగ బాబా
0
16
RELATED ARTICLES
- Advertisment -