కడప: జయజయహే : కడప జిల్లా, ఒంటిమిట్ట కోదండ రాముడి కళ్యాణోత్సవానికి విచ్చేసిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి స్వాగతం పలికి వారితో కలిసి అత్యంత వైభవంగా నిర్వహించిన స్వామి వారి కల్యాణోత్సవాన్ని తిలకించిన రైల్వే స్టాండింగ్ కమిటీ చైర్మన్ అనకాపల్లి పార్లమెంట్ సభ్యులు డాక్టర్ సి.ఎం రమేష్`