విశాఖపట్నం : జయజయహే : సింహాచలంలో గోడ కూలడం మూలంగా క్యూ లైన్ లో ఉన్న ఎనిమిది మంది భక్తులు మృతి చెందారని ఆంధ్ర ప్రదేశ్ డిప్యూటీ సి ఎం తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యారు . చందనోత్సవ సమయాన ఈ దుర్ఘటన చోటు చేసుకోవడం దురదృష్టకరం అని మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియచేశారు . వారికి రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుంది. విశాఖపట్నం జిల్లా అధికారుల నుంచి ఈ ఘటన వివరాలు తెలుసుకున్నారు . భారీ వర్షాల మూలంగా గోడ కూలిందని తెలిపారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని ఆంధ్ర ప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి అయినా పవన్ కళ్యాణ్ సూచించారు
సింహాచలం దుర్ఘటన దురదృష్టకరం – ఆంధ్ర ప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి
0
24
Previous article
Next article
RELATED ARTICLES
- Advertisment -