Thursday, June 19, 2025
HomeBlogశ్రీ వేణుగోపాల స్వామి వారి ఆలయ ప్రతిష్ట కార్యక్రమంలో పాల్గొన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ఉప...

శ్రీ వేణుగోపాల స్వామి వారి ఆలయ ప్రతిష్ట కార్యక్రమంలో పాల్గొన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ఉప ముఖ్యమంత్రి

మాడుగుల : జయజయహే : మాడుగుల నియోజకవర్గం,దేవరాపల్లి మండలం,తెనుగుపూడి శివారు గొల్లపేట గ్రామంలో శ్రీ వేణుగోపాల స్వామి వారి ఆలయ ప్రతిష్ట కార్యక్రమంలో పాల్గొని ప్రత్యేక పూజలు జరిపిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ఉప ముఖ్యమంత్రి బూడి ముత్యాల నాయుడు , దేవరాపల్లి మండల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బూరె బాబురావు ,దేవరాపల్లి మండల వైఎస్ఆర్ కాంగ్రెస్ బిసి సెల్ అధ్యక్షులు కిల్లాన శ్రీనివాస్ యాదవ్ ,దేవరాపల్లి మండలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం ప్రధాన కార్యదర్శి బొబ్బిలి రాము , ఏ.కొత్తపల్లి గ్రామ సర్పంచ్ చింతల వెంకటరమణ ,గరిసింగి గ్రామ సర్పంచ్ గూడెపు రాము ,వెంకటరాజపురం గ్రామ సర్పంచ్ దాసరి సంతోష్ కుమార్ ,తెనుగుపూడి గ్రామ ఉప సర్పంచ్ కాటిపాము పెద నాయుడు , మండల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు చల్లా నాయుడు , విస్సారపు అప్పారావు , విస్సారపు నర్సిబాబు , గ్రామ వైస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు, వేణుగోపాల్ స్వామి యువజన సంఘం సభ్యులు, యువకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments