Saturday, June 28, 2025
HomeBlogవల్లభనేని వంశీకి బిగ్ షాక్- సుప్రీంకోర్టుకు ప్రభుత్వం

వల్లభనేని వంశీకి బిగ్ షాక్- సుప్రీంకోర్టుకు ప్రభుత్వం

కార్యదర్శి కుమార్ విశ్వజిత్ జీవో జారీ చేసారు. దీంతో ప్రభుత్వం త్వరలో సుప్రీంకోర్టులో ఈ మేరకు అప్పీలు పిటిషన్ దాఖలు చేసేందుకు సిద్దమవుతోంది. ఈ నేపథ్యంలో వంశీ విషయంలో సుప్రీంకోర్టు తీసుకునే నిర్ణయం కీలకంగా మారింది. అసలే అనారోగ్యంతో బాధపడుతున్న వంశీకి ఈ వ్యవహారం తలనొప్పిగా మారనుంది.
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments