జయజయహే : ప్రముఖ సంఘసేవకులు, మాజీ కార్పొరేటర్ , కీర్తిశేషులు వానపల్లి రవికుమార్ వర్ధంతి సందర్భంగా కూటమి నేతలు నివాళాలు అర్పించారు .ఈ కార్యక్రమంలో ఎంపీ శ్రీ భరత్ , స్థానిక ఎమ్మెల్యే వంశీనృష్ణ శ్రీనివాస్ , పీఎంఆర్డిఏ చైర్మన్ ప్రణవ్ గోపాల్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వానపల్లి రవికుమార్ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. అనంతరం మాట్లాడుతూ అనేక సేవా కార్యక్రమాలు చేసి ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచారని ఎమ్మెల్యే వంశీ అన్నారు. కార్యక్రమంలో రవికుమార్ సతీమణి గాయత్రి, కార్పొరేటర్ గోవింద్ రెడ్డి , పెద్దలు జగదీష్ , సతీష్ , సునీల్ , మహేష్ , రాజేష్ , శ్రీధర్ , రవి కుమార్ కుటుంబ సభ్యులు, కూటమి శ్రేణులు పాల్గొన్నారు..
రవికుమార్ చిరస్మరణీయులు – ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్
0
12
RELATED ARTICLES
- Advertisment -