జయజయహే : ఏపీలో కేంద్రం ఆదేశాల మేరకు రాష్ట్రంలోని 4 ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు(ఏ పి జి బి , ఏ పి జి వి బి ,సి జి జి బి , ఎస్.జి బి ) విలీనమై మే 1 నుంచి ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్ కింద పనిచేస్తాయి. కస్టమర్ల అకౌంట్ నంబర్లు, ఐ ఎఫ్ ఎస్ సి కోడ్, బ్రాంచ్ చిరునామాలలో ప్రస్తుతానికి ఎలాంటి మార్పు లేదని అధికారులు తెలిపారు. పాత చెక్ బుక్, పాస్బుక్,ఏ టి ఎం కార్డులను ఉపయోగించుకోవచ్చని చెప్పారు. ఇతర వివరాలకు దగ్గరలోని బ్యాంక్ శాఖను సంప్రదించాలని సూచించారు.
మే 1 నుంచి ఆ 4 బ్యాంక్ ల విలీనం
0
17
Previous article
RELATED ARTICLES
- Advertisment -