Thursday, June 19, 2025
HomeBlogప్రిసైడింగ్ ఆఫీసర్ ని కలిసిన వైసీపీ నేతలు

ప్రిసైడింగ్ ఆఫీసర్ ని కలిసిన వైసీపీ నేతలు

జయజయహే : 27 మంది సభ్యులకు విప్ జారీ చేసినట్టు ఇన్చార్జ్ కమిషనర్ కు వైసిపి విప్ తైనాల విజయ్ కుమార్ తెలియజేసారు . వైసిపి గుర్తుపై గెలిచి విప్ దిక్కరించినట్టు 27 మంది పేర్లను, విప్ కాపీని ఇన్చార్జి కమిషనర్ కు తైనాల విజయ్ కుమార్ అందజేశారు. రూల్ 9(d) ఆఫ్ జీవీఎంసీ మోషన్ ఆఫ్ నో కాన్ఫిడెన్స్ ఇన్ మేయర్ రూల్స్ – 2008 ప్రకారం ఇన్చార్జ్ కమిషనర్ ప్రొసీడింగ్ ఆఫీసర్కు వైసిపి విప్ తైనాల విజయ్ కుమార్ అందజేశారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments