Thursday, June 19, 2025
HomeBlogప్రధానికి స్వాగతం పలికిన అనకాపల్లి ఎం.పీ

ప్రధానికి స్వాగతం పలికిన అనకాపల్లి ఎం.పీ

అనకాపల్లి : జయజయహే : ప్రధాని నరేంద్ర మోదీకి గన్నవరం విమానాశ్రయంలో రైల్వే స్టాండింగ్ కమిటీ చైర్మన్ అనకాపల్లి పార్లమెంట్ సభ్యులు డాక్టర్ సీఎం రమేష్ స్వాగతం పలికారు. ఈ సందర్భంగా అమరావతి పునర్నిర్మాణానికి శంకుస్థాపన చేయడానికి వచ్చిన ప్రధానికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేశారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments