Wednesday, June 18, 2025
HomeBlogపి .ఎం. ఎం .వి .వై స్కీమ్‌తో మహిళలకు ఉచితంగా రూ.11,000

పి .ఎం. ఎం .వి .వై స్కీమ్‌తో మహిళలకు ఉచితంగా రూ.11,000

జయజయహే : గర్భం దాల్చిన మహిళల కోసం భారత ప్రభుత్వ మహిళా, శిశు అభివృద్ధి శాఖ ప్రధానమంత్రి మాతృత్వ వందన యోజన (పి .ఎం. ఎం .వి .వై ) స్కీమ్ అమలు చేస్తోంది. ఈ పథకం ద్వారా మహిళ గర్భం దాల్చినప్పటి నుంచి, బిడ్డ పుట్టే వరకూ మూడు విడతలుగా రూ.11,000 ఆర్థిక సాయం చేసి, డీబీటీ ద్వారా మహిళ బ్యాంకు అకౌంట్‌లోకి పంపిస్తారు. https://pmmvy.wcd.gov.in వెబ్ సైట్ లో దీనికి అప్లై చేసుకోవచ్చు..

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments