జయజయహే : ఎన్టీఆర్ పింఛను భరోసాలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ఆదేశానుసారం గురువారం గబ్బంగి పంచాయతీ కొత్తాబు,కురిడిమెట్ట, పాడేరు గుడివాడ గ్రామాల్లో పింఛను పంపిణీ చేసిన తెలుగు యువత రాష్ట్ర కార్యనిర్వహన కార్యదర్శి కోడా.వెంకట సురేష్ కుమార్. ఈ కార్యక్రమంలో యూనిట్ ఇంచార్జ్ తామర మూర్తిబాబు, బూత్ కమిటీ ఇంచార్జ్ రాధాకృష్ణ,పిసా కమిటీ ఉపాధ్యక్షులు వంజంగి రాజు, వెల్ఫైర్ అసిస్టెంట్ రవి, భవాని,విఆర్పీ సురేష్ తదితరులు పాల్గొన్నారు.
పింఛన్లు పంపిణీ చేసిన సురేష్ కుమార్
0
20
RELATED ARTICLES
- Advertisment -