జయజయహే : గ్రామ, వార్డు సచివాలయ సిబ్బంది పింఛను పంపిణీ చేసే సమయంలో లబ్ధిదారు ఇంటి వద్ద లేకపోయినా.. ఏదైనా కారణం వల్ల ఆ నెల పింఛను తీసుకోకపోయినా అలాంటి లబ్ధిదారుల సెల్ఫోన్ కు సమాచారం అందించాలని సెర్చ్ అధికారులు నిర్ణయించారు. ఇందుకుగాను లబ్దిదారు లేదా వారి కుటుంబ సభ్యుల సెల్ఫోన్ నంబర్ ను సేకరించనున్నారు. ప్రతి నెలా 1, 2 తేదీల్లో గ్రామ, వార్డు సచివాలయ సిబ్బంది ద్వారా ఇంటింటికీ ప్రభుత్వం పింఛన్లను పంపిణీ చేయిస్తోంది.
పింఛను తీసుకోకుంటే సెల్ ఫోన్ కు సమాచారం
0
9
Previous article
RELATED ARTICLES
- Advertisment -