Tuesday, June 17, 2025
HomeBlogనేషనల్‌ డిఫెన్స్‌ ఫండ్‌కు విరాళాలు ఇద్దాం: ఎం ఎల్ ఎ లకు సీఎం రేవంత్ సూచన

నేషనల్‌ డిఫెన్స్‌ ఫండ్‌కు విరాళాలు ఇద్దాం: ఎం ఎల్ ఎ లకు సీఎం రేవంత్ సూచన

జయజయహే : భారత్‌- పాకిస్థాన్‌ సరిహద్దుల్లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న వేళ సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. పాక్‌ దుస్సాహసాలపై వీరోచితంగా పోరాడుతున్న భారత సైన్యానికి అండగా నేషనల్‌ డిఫెన్స్‌ ఫండ్‌కు విరాళాలు ఇవ్వాలని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు ప్రతిపాదించారు. ఒక నెల వేతనాన్ని విరాళంగా ఇవ్వాలని సీఎం కోరారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments