జయజయహే : “దీపం పథకం -2 ” కింద ఉచితంగా గ్యాస్ సిలిండర్లు పంపిణీ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ ప్రారంభించారు. అనంతరం ఎమ్మెల్యే లబ్దిదారులకు గ్యాస్ సిలిండర్లు అందచేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వంశీ మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కొద్దీ రోజులలో ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పిన విధంగా సూపర్ 6 పథకాలలో భాగంగా “దీపం పథకం -2 ” కింద ఉచితంగా గ్యాస్ సిలిండర్లు పంపిణీ చేస్తున్నామని తెలిపారు. సిలిండర్లు బుక్ చేసుకున్న 48 గంటల్లోపు రాయితీ డబ్బులు లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాల్లోకి జమచేయనున్నారని వివరించారు. కార్యక్రమంలో టీడీపీ, బీజేపీ, జనసేన నాయకులు పాల్గొన్నారు….
“దీపం పథకం -2 ” కింద సిలిండర్లను అందచేసిన ఎమ్మెల్యే వంశీకృష్ణ
0
11
Previous article
Next article
RELATED ARTICLES
- Advertisment -