Wednesday, June 18, 2025
HomeBlogడిప్యూటీ మేయర్ అవిశ్వాస తీర్మానంపై జరిగిన ముఖ్య సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లు

డిప్యూటీ మేయర్ అవిశ్వాస తీర్మానంపై జరిగిన ముఖ్య సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లు

కార్యక్రమంలో పాల్గొన్న అర్బన్, రూరల్ అధ్యక్షులు

పెందుర్తి : జయజయహే : జనసేన పార్టీ విశాఖ నగర అధ్యక్షులు, సౌత్ నియోజకవర్గ ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ , అర్బన్ జిల్లా అధ్యక్షులు పెందుర్తి ఎమ్మెల్యే రమేష్ బాబు ఆదేశాల మేరకు జనసేన పార్టీ ఫ్లోర్ లీడర్ వసంత లక్ష్మి ఆధ్వర్యంలో టీవిఎంసి కార్పొరేటర్లతో సీతంపేట పార్టీ కార్యాలయంలో ముఖ్య సమావేశం నిర్వహించారు . ఈ సందర్భంగా ఈ నెల 26వ తారీఖున జరిగే డిప్యూటీ మేయర్ ఎన్నిక సంబంధించి పలు అంశాలపై ప్రస్తావించారు. డిప్యూటీ మేయర్ అవిశ్వాస తీర్మానంపై చర్చించారు. ఈ అవిశ్వాస తీర్మానంలో జనసేన పార్టీ 14 మంది కార్పొరేటర్ లు, ఎమ్మెల్యేలు తప్పనిసరిగా పాల్గొనవలెనను సూచించారు. ఈ కార్యక్రమంలో జీవీఎంసీ కార్పొరేటర్లు గోవింద్ రెడ్డి , మూర్తి యాదవ్ , మేరీ జోన్స్ ,సాదిక్ , కందుల నాగరాజు , ఉషశ్రీ ,కామేశ్వరి ,సూర్య కుమారీ , వంశీ రెడ్డి , బెహరా భాస్కర్ , ఆళ్లలీలావతి తో పాటు యలమంచిలి ఎమ్మెల్యే పెద్దలు విజయ కుమార్ పాల్గొన్నారు…

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments