జయజయహే : అబ్దుల్ కలాం సేవా సంఘం వ్యవస్థాపక చైర్మన్ ఆళ్ళ ప్రవీణ్ కుమార్ ఆధ్వర్యంలో ఎన్టీఆర్ క్రీడా మైదానంలో డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారికి పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గొప్ప అధ్యాపకుడిగా,తత్వవేత్తగా, భారత రెండవ ఉప రాష్ట్రపతిగా దేశానికి విశేష సేవలందించిన బహుముఖ ప్రజ్ఞాశాలి, భారతరత్న డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ వర్ధంతి సందర్భంగా ఆయనకీ మా ఘన నివాళులు అర్పించారు . ఈ కార్యక్రమంలో నటభూషణ్ శోభన్ బాబు సేవా సమితి చైర్మన్ ముగడ అప్పారావు, శ్రీకాంత్, నరేష్, సురేష్, అబ్దుల్ కలాం సేవా సంఘం సభ్యులు, డి.వి.ఎన్. కాలేజ్ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
డా. సర్వేపల్లి రాధాకృష్ణన్ 50వ వర్ధంతి
0
11
RELATED ARTICLES
- Advertisment -