చోడవరం : జయజయహే : చోడవరం మండలం గోవాడ చక్కెర కర్మగారంలో వేంచేసి ఉన్న శ్రీదేవి భూదేవి సహిత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి 53వ అధ్యాయన చిరు కల్యాణ మహోత్సవాలు గురువారం ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ఫ్యాక్టరీ ఎండి వి ఎస్ నాయుడు ముహూర్తం రాట కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. ఈనెల రెండో తేదీ నుంచి 13వ తేదీ వరకు ఈ వార్షిక కళ్యాణ్ మహోత్సవాలు జరుగుతాయన్నారు. 8వ తేదీన రాత్రి స్వామి వారి కళ్యాణ మహోత్సవం నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ప్రతిరోజు కూడా స్వామివారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు ఉంటాయ న్నారు. కాబట్టి భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొని స్వామివారి తీర్థప్రసాదాలు సేకరించాలని విజ్ఞప్తి చేశారు.
గోవాడలో ప్రారంభమైన వెంకన్న తిరుకళ్యాణ్ మహోత్సవాలు
0
18
Previous article
Next article
RELATED ARTICLES
- Advertisment -