జయజయహే : ఏసీబీ కేసు నమోదు అయిన తర్వాత దుబాయ్ పారిపోయిన మొయినుద్దీన్. దుబాయ్ నుంచి హైదరాబాద్ తిరిగి రావడంతో ఇమిగ్రేషన్ అధికారుల సహకారంతో ఏసీబీ మొయినుద్దీన్ని అరెస్ట్ చేసింది . కొనుగోలు చేసిన గొర్రెల యజమానులకు డబ్బులు ఇవ్వకుండా మొయినుద్దీన్ ఎగ్గొట్టారు. ఏసీబీ దర్యాప్తులో రూ.700 కోట్ల నిధులు పక్కదారి పట్టాయని ఏ సి బి గుర్తించింది . ఈ కేసులో పశుసంవర్ధక శాఖ అధికారులతో పాటు మొత్తం 17 మందిని అరెస్ట్ చేసారు. ప్రధాన నిందితుడుగా మొయినుద్దీన్. మొయినుద్దీన్ అరెస్ట్ తర్వాత ఏసీబీ ఆయన ఇంట్లో సోదాలు చేసింది.
గొర్రెల స్కామ్ కేసులో కాంట్రాక్టర్ మొయినుద్దీన్ను అరెస్ట్ చేసిన ఏసీబీ
0
20
Previous article
RELATED ARTICLES
- Advertisment -