విశాఖపట్నం : జయజయహే : వై.యస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ విశాఖపట్నం జిల్లా అధ్యక్షులుగా నియమితులయిన కె.కె రాజు ని సీతమ్మధారలో గల క్యాంప్ కార్యాలయంలో విశాఖపట్నం క్షత్రియ యూత్ వింగ్ ప్రతినిధులు కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా పుష్పగుచ్చం అందజేశారు. ఈ కార్యక్రమంలో ప్రెసిడెంట్ పృథ్వీరాజ్, సెక్రటరీ శ్రవణ్ వర్మ, వైస్ ప్రెసిడెంట్ రాజా కిరణ్, సంతోష్, చేతన్ తదితరులు పాల్గొన్నారు.
కె.కె రాజు కి శుభాకాంక్షలు తెలియజేసిన క్షత్రియ యూత్ వింగ్..
0
20
Previous article
Next article
RELATED ARTICLES
- Advertisment -