విశాఖపట్నం : జయజయహే : వై.యస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ విశాఖపట్నం జిల్లా అధ్యక్షులుగా నియమితులయిన కె.కె రాజుని సీతమ్మధారలో గల క్యాంప్ కార్యాలయంలో నగరంలో పలువురు వైసీపీ నాయకులు వచ్చి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా పుష్పగుచ్చం అందజేశారు. ఈ కార్యక్రమంలో 55వార్డు నుండి దుప్పలపూడి శ్రీనివాసరావు, వై.సిద్దార్దరాజు, ఎర్రంశెట్టి శ్రీనివాసరావు, సొండి సురేష్, బద్రి, లక్ష్మీ, కరుణ, జామి దాసు, పోలరాజు, రవి, సతీష్, మోహన్ , 72వార్డు ఇంచార్జ్ వాసు, ఇతర వార్డుల నుండి రాధ, నాగమణి, బన్ను, సాయి, కళింగ వైశ్య యూత్ తదితరులు పాల్గొన్నారు.
కె.కె రాజు కి శుభాకాంక్షలు తెలియజేసిన వైసీపీ శ్రేణులు.
0
23
Previous article
RELATED ARTICLES
- Advertisment -