జయజయహే : తిరుమలలో తగ్గిన భక్తుల రద్ది నిన్న . 29-04-2025 రోజున స్వామివారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య 64,263 మంది… . నిన్న స్వామివారికి తలనీలాలు సమర్పించిన భక్తుల సంఖ్య…. 25,019 మంది… నిన్న స్వామివారి హుండి ఆదాయం 4.35 కోట్లు … ఉచిత సర్వదర్శనానికి 2 కంపార్ట్ మెంట్లలో వేచి ఉన్న భక్తులు…. ఉచిత సర్వదర్శనానికి సుమారు 8 గంటల సమయం.. టైమ్ స్లాట్ (ఎస్ ఎస్ డి ) దర్శనానికి సుమారు 4 గంటల సమయం..300/- ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 3 గంటల సమయం…
ఓం నమో వేంకటేశాయ తిరుమల సమాచారం
0
67
RELATED ARTICLES
- Advertisment -