Tuesday, June 17, 2025
HomeBHAKTIఓం నమో వేంకటేశాయ

ఓం నమో వేంకటేశాయ

తిరుమల సమాచారం

తిరుమలలో తగ్గిన భక్తుల రద్ది

నిన్న 27-04-2025 రోజున స్వామివారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య 78,177 మంది…

నిన్న స్వామివారికి తలనీలాలు సమర్పించిన భక్తుల సంఖ్య…. 23,694 మంది…

నిన్న స్వామివారి హుండి ఆదాయం 3.53 కోట్లు …

ఉచిత సర్వదర్శనానికి 2 కంపార్ట్ మెంట్లలో వేచి ఉన్న భక్తులు….

ఉచిత సర్వదర్శనానికి సుమారు 6 గంటల సమయం..

టైమ్ స్లాట్ (SSD) దర్శనానికి సుమారు 4 గంటల సమయం..

300/- ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 3 గంటల సమయం…

తిరుమల:

45 రోజుల పాటు విఐపి బ్రేక్ దర్శనాలు రద్దు చేసిన టీటీడీ

వేసవి సెలవులు ప్రారంభం అయిన నేపథ్యంలో కీలక నిర్ణయం తీసుకున్న టీటీడీ

మే 1 వ తేదీ నుంచి జూన్ 15 వ తేదీ వరకు ఎమ్మెల్యే, ఎంపీ, ఇతర ప్రముఖుల సిఫార్సులపై జారీ చేసే బ్రేక్ దర్శనాలు రద్దు

ప్రొటోకాల్ పరిధిలో ఉన్న ప్రముఖులు స్వయంగా వస్తే బ్రేక్ దర్శన సదుపాయం కల్పించనున్న టీటీడీ

మే 1 వ తేదీ నుంచి ఉదయం 6 గంటలకు విఐపి బ్రేక్ ను ప్రయోగాత్మకంగా ప్రారంభించనున్న టీటీడీ….

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments