పహాల్గమ్ : జయజయహే : పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో కశ్మీర్ లోయలోని 48 టూరిస్ట్ ప్రాంతాలను కేంద్ర ప్రభుత్వం మూసేసింది. కశ్మీర్లో మొత్తం 87 పర్యాటక ప్రాంతాలుండగా, ప్రస్తుతం సమస్యాత్మక ప్రాంతాల్లోకి టూరిస్టులను అనుమతించట్లేదు. ఈ 48 చోట్ల సాయుధ బలగాలతో భద్రత కల్పించిన తర్వాతే వాటిని ఓపెన్ చేస్తామని కేంద్రం వెల్లడించింది. ప్రస్తుతం అందుబాటులోకి వచ్చిన టూరిస్ట్ ప్రాంతాల్లో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేసినట్లు వివరించింది.
ఉగ్రదాడి.. కశ్మీర్ లో 48 టూరిస్ట్ ప్రాంతాలు మూసివేత
0
11
Previous article
Next article
RELATED ARTICLES
- Advertisment -