మాడుగుల : జయజయహే : మాడుగుల మండలంలో ఈనెల 5వ తేదీ నుంచి 16వ తేదీ వరకు రెండు విడతలగా ఆధార్ శిబిరాలు నిర్వహించనున్నట్టు ఎండిఓకే అప్పారావు గురువారం తెలిపారు. ఈనెల 5 నుంచి 8 వరకు మొదటి విడత, 13 నుంచి 16 వరకు రెండో విడత కార్యక్రమాలు నిర్వహించనున్నట్టు చెప్పారు. మండలంలో వీరనారాయణo, ఎల్ పొన్నవోలు, కే వల్లపురం, కే జే పురం గ్రామాల్లో ఈ శిబిరాలు నిర్వహించడం జరుగుతుందన్నారు. కాబట్టి వివిధ గ్రామాల వారు ఆయా కేంద్రాల్లో కావలసిన ఆధార్ అప్డేట్ లన్ని పూర్తి చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
మాడుగుల మండలంలో ఆధార్ కి శిబిరాలు
0
42
Next article
RELATED ARTICLES
- Advertisment -