అన్నవరం: జయజయహే : అన్నవరం దేవస్థానంలో ప్రైవేట్ వ్యక్తుల జోక్యం అధికంగా ఉంది అని దాని మీద విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని అధికారిగా అదనపు కమిషనర్ చంద్రకుమార్ ను నియమించింది . దేవస్థానంలో ఈఓ కుమారుడి పెత్తనం ఎక్కువ అయ్యింది అని ఉద్యోగులు దేవాదాయ శాఖకు ఫిర్యాదు చేసారు. అందువలన పూర్తిస్థాయిలో విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని అదనపు కమిషనర్కు ఆదేశాలు జారీ చేసారు.
అన్నవరం దేవస్థానంలో ప్రైవేట్ వ్యక్తుల జోక్యంపై దేవాదాయశాఖ కమిషనర్ సీరియస్..
0
47
Previous article
Next article
RELATED ARTICLES
- Advertisment -