Tuesday, June 17, 2025
HomeBHAKTIఅన్నవరం దేవస్థానంలో ప్రైవేట్ వ్యక్తుల జోక్యంపై దేవాదాయశాఖ కమిషనర్ సీరియస్..

అన్నవరం దేవస్థానంలో ప్రైవేట్ వ్యక్తుల జోక్యంపై దేవాదాయశాఖ కమిషనర్ సీరియస్..

అన్నవరం: జయజయహే : అన్నవరం దేవస్థానంలో ప్రైవేట్ వ్యక్తుల జోక్యం అధికంగా ఉంది అని దాని మీద విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని అధికారిగా అదనపు కమిషనర్ చంద్రకుమార్ ను నియమించింది . దేవస్థానంలో ఈఓ కుమారుడి పెత్తనం ఎక్కువ అయ్యింది అని ఉద్యోగులు దేవాదాయ శాఖకు ఫిర్యాదు చేసారు. అందువలన పూర్తిస్థాయిలో విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని అదనపు కమిషనర్‌కు ఆదేశాలు జారీ చేసారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments